ఆర్జీ1 జిఎంపై కఠిన చర్యలు తీసుకోవాలి: బిఎంఎస్

byసూర్య | Sun, May 26, 2024, 05:52 PM

గోదావరిఖని 11ఇంక్లైన్ రెండవ బదిలీ చేసి ఇంటికి వస్తుండగా రాసపెళ్లి నాగరాజ్ జనరల్ మజ్దూర్ యువ కార్మికుడు రోడ్డు మీద నిలిపి ఉన్న లారీ ని ఢీకొని మరణించాడు. రోడ్డు మరమ్మత్తులు చేయక సింగరేణి యాజమాన్యం ఎందుకు నిర్లక్ష్యం వహించిందో బాధ్యులైన అధికారులు, జిఎం పై చర్యలు తీసుకోవాలని బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. నాగేంద్ర ప్రసాద్, శ్యాంసుందర్, కుమారస్వామి శ్రీనివాస్, రవీందర్ పాల్గోన్నారు.


Latest News
 

బండారు దత్తాత్రేయకు పెనుప్రమాదం Mon, Oct 21, 2024, 11:46 AM
నారాయణ కాలేజీలో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం Mon, Oct 21, 2024, 11:41 AM
తెలంగాణలో మళ్లీ పెరగనున్న విద్యుత్ ఛార్జీలు Mon, Oct 21, 2024, 11:14 AM
ఏఐ అంటే రేవంత్ రెడ్డి ఎనుముల ఇంటెలిజెన్స్ : కేటీఆర్ Mon, Oct 21, 2024, 10:47 AM
తెలంగాణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య Mon, Oct 21, 2024, 10:22 AM