రాయిగూడెంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

byసూర్య | Sun, May 26, 2024, 05:17 PM

ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ పాలేరు నియోజకవర్గం రాయగూడెం గ్రామంలో పాల్గొన్న జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షుడు బోయిన వేణు ఆధ్వర్యంలో శనివారం ప్రచారం నిర్వహించారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్, బీజేపీ పాలకులు చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, రాజబాబు, బోయిన సారధి, గాలం వీరబాబు, కోసూరి పానకాలు పాల్గొన్నారు.


Latest News
 

ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం Sat, Oct 19, 2024, 05:08 PM
బండిసంజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 19, 2024, 05:03 PM
గంగాధర మండలంలో ఐకెపి కేంద్రాలు ప్రారంభించిన మేడిపల్లి సత్యం Sat, Oct 19, 2024, 04:59 PM
స్కాలర్ షిప్ లు ప్రభుత్వం భిక్ష కాదు Sat, Oct 19, 2024, 04:57 PM
బాధిత కుటుంబానికి సీఎం సహాయనిధి చెక్ అందజేసిన ఎమ్మెల్యే Sat, Oct 19, 2024, 04:54 PM