జామలాపురంలో నిత్య అభిషేకం నిత్య కళ్యాణం

byసూర్య | Sun, May 26, 2024, 05:18 PM

తెలంగాణ తిరుపతిగా పెరుగాంచిన మండలంలోని జామలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం వేకువజామునుండే ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదంతో పాటు స్వామి వారి మూలవీరాట్ కు పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆ తరువాత స్వామివారు అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ జరిపారు.


Latest News
 

యువతులను ఎరగా వేసి..పబ్బుల్లో గబ్బు పనులు Sat, Oct 19, 2024, 07:44 PM
గుండు కొట్టించిన ఎస్సై, మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం Sat, Oct 19, 2024, 07:42 PM
డ్రైవింగ్ నేర్చుకుంటుండగా చెరువులోకి దూసుకెళ్లిన కారు Sat, Oct 19, 2024, 07:40 PM
నా ఇంటి ముందుకొచ్చి చేతులు కట్టుకున్న రోజుల్ని మర్చిపోయావా హరీష్..: సీఎం రేవంత్ కౌంటర్ Sat, Oct 19, 2024, 07:38 PM
రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు ఎప్పుడిస్తారు..? Sat, Oct 19, 2024, 07:36 PM