రోడ్డు ప్రమాదంలో భద్రాద్రి వాసి మృతి

byసూర్య | Sun, May 26, 2024, 05:20 PM

హైద్రాబాద్ లోని ఐఆర్ఆర్ రోడ్డుపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భద్రాచలంకు చెందిన బొద్దోజు పూజిత్రమ్ (16) మృతి చెందాడు. మేడ్చల్ నుంచి శామీర్పేట వెళ్తున్న దారిలో తన తండ్రితో ప్రయాణిస్తున్న బాలుడు పూజిత్రమ్ వామిటింగ్ చేసుకోవడానికి కారును పక్కన ఆపారు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన లారీ బాలుడును ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. బాలుడి తండ్రి సారపాకలోని బీపీఎల్ లో ఎంప్లాయిగా పనిచేస్తున్నారు.


Latest News
 

ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM
తెలంగాణ యువ వ్యాపారవేత్తకు అరుదైన గౌరవం.. ప్రతిష్ఠాత్మక అవార్డు కైవసం Sat, Oct 19, 2024, 09:26 PM