రాకేష్ రెడ్డి గెలుపుకు మాజీ ఎమ్మెల్యే కృషి

byసూర్య | Sun, May 26, 2024, 05:22 PM

ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో BRS పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైరా నియోజవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ అన్నారు. ఆదివారం కారేపల్లి BRS పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM