మధిరలో ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలి

byసూర్య | Sun, May 26, 2024, 05:24 PM

ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నందు ఆటోలు ఇష్టానుసారంగా రోడ్లపై నిలపడం, రోడ్లపైనే ప్రయాణికులను ఎక్కించుకోవడం, దించడం వంటివి చేస్తూ ఉండడంతో ఈ రోడ్లపై ప్రయాణించే వాహనదారులు బాటసారిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM