రైల్వే స్టేషన్లో రూ.7 లక్షల గంజాయి స్వాధీనం

byసూర్య | Sun, May 26, 2024, 05:27 PM

ఖమ్మం రైల్వే స్టేషన్లోని ప్లాట్ ఫామ్-2 పై శనివారం చేపట్టిన తనిఖీల్లో రైల్వే పోలీసులు ఏడు లక్షల విలువైన 28 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప్లాట్ ఫామ్ పై జిఆర్పి ఎస్ఐ భాస్కరరావు, సిబ్బంది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. మొదటి ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద 4 బ్యాగులు కనిపించి సమీపాన ఎవరూ లేకపోవడంతో పరిశీలించడంతో గంజాయి లభించింది. కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM