గ్రామ సమస్యలపై స్పందించిన సొసైటీ చైర్మన్

byసూర్య | Sun, May 26, 2024, 05:28 PM

ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని దెందుకూరు గ్రామంలో గల రైల్వే అండర్ బ్రిడ్జి రోడ్డుపై ఇటీవల కురిసిన వర్షాలకు వర్షపు నీరు అంతా రోడ్లపై నిల్వ ఉండడంతో గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు స్థానిక గ్రామ సొసైటీ చైర్మన్ కోటా వెంకటకృష్ణ ఆదివారం తమ సొంత ఖర్చులతో ప్రజా సమస్యల పరిష్కారాల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM