byసూర్య | Sun, May 26, 2024, 05:13 PM
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాధ వృద్ధాశ్రమానికి శనివారం మధిర పట్టణానికి చెందిన పలువురు దాతలు బియ్యం, నిత్యవసర సరుకులను వితరణంగా అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కే ఫౌండేషన్ సభ్యులు దాతల మానవతా దృక్పథం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.