పదిలో వరసగా 9వసారి నిజాంసాగర్ కెజిబివిలో 100% ఉత్తీర్ణత

byసూర్య | Tue, Apr 30, 2024, 03:16 PM

ఉత్తమ బోధనతో విద్యార్థులను తీర్చి దిద్దుతూ. వరుసగా 9వసారి నూటికి నూరుశాతం టెన్త్ క్లాసులో ఉత్తీర్ణత సాదించి ఆదర్శంగా నిలుస్తోంది నిజాంసాగర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం. 2023-24టెన్త్ బ్యాచ్ 42మందికి విద్యార్థులు అందరూ ఉత్తీర్ణత సాధించారని విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ సిహెచ్. సరోజన తెలిపారు. విద్యాలయంలో క్రమశిక్షణ, ప్రణాళికతోపాటు ఉపాధ్యాయుల కృషి, సిబ్బంది సహకారం ఇందుకు కారణమని ప్రిన్సిపాల్ తెలిపారు.


Latest News
 

పీసీసీపదవికి రేవంత్ రెడ్డి రాజీనామా.. టీ కాంగ్రెస్‌కు త్వరలో కొత్త అధ్యక్షుడు Fri, May 17, 2024, 09:16 PM
ఆపరేషన్ 'కరెంట్' షురూ చేసిన రేవంత్ సర్కార్.. రంగంలోకి కమిషన్.. బహిరంగ ప్రకటన Fri, May 17, 2024, 09:12 PM
వాళ్ల పేర్లు చెప్పాలని జైల్లో ఒత్తిడి తెస్తున్నారని కవిత చెప్పారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Fri, May 17, 2024, 09:08 PM
కేఏ పాల్‌పై చీటింగ్ కేసు.. ఎమ్మెల్యే టికెట్ కోసం 50 లక్షలు తీసుకున్నట్టు ఫిర్యాదు Fri, May 17, 2024, 09:04 PM
అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఆ వెంటనే కారు ఢీకొట్టి Fri, May 17, 2024, 09:00 PM