చింతకుంటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శ్రీనివాస్ గార్గే

byసూర్య | Tue, Apr 30, 2024, 03:16 PM

మోస్రా మండలంలో చింతకుంట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉపాధి హామీ కూలీలతో ఓబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గార్గే స్థానిక నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గార్గే, నారాయణ, ఇంద్రాసేనరెడ్డి, లింభా రెడ్డి, పబ్బ శేఖర్ డాకయ్య , ముత్యాల సాయిబాబా, చీకట్ల రాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

సమస్యలు పరిష్కరించాలి Tue, May 21, 2024, 12:07 PM
రోడ్డు ప్రమాదంలో వైద్యుడి మృతి Tue, May 21, 2024, 12:06 PM
దొడ్డు ధాన్యం రైతులకు సున్నమే Tue, May 21, 2024, 11:25 AM
జూన్‌ 8న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం Tue, May 21, 2024, 11:24 AM
ఇవాళ తిరుమలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Tue, May 21, 2024, 10:48 AM