ఎంపీ అభ్యర్థికి మద్దతుగా యెండల లక్ష్మీనారాయణ ప్రచారం

byసూర్య | Tue, Apr 30, 2024, 03:07 PM

నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలో బిజెపి పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ కు మద్దతుగా యెండల లక్ష్మీనారాయణ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సున్నం సాయిలు, హన్మండ్లూ యాదవ్ మండల ఇంచార్జ్ సుధాకర్ గౌడ్, మేకల రామన్న యాదవ్, నాగరాజు, శ్రీనివాసరావు, మహేష్, లక్ష్మణ్, శ్రీనివాస్ నాయకులు సంజీవ్, మహేష్, గంగాధర్ బసవరాజ్ , మల్లేష్ దత్తాద్రి గ్రామస్తులు పాల్గొన్నారు.


Latest News
 

యాదాద్రి చిన్నారికి రూ. 16 కోట్ల ఇంజెక్షన్‌కు సాయం.. ఇంతలోనే విషాదం Fri, May 17, 2024, 07:57 PM
ఈ నెల 20 వరకు వర్షాలు.. ఆ జిల్లాలకు అతి భారీ వర్షసూచన Fri, May 17, 2024, 07:54 PM
జూబ్లీహిల్స్‌లో స్థల వివాదం.. తెలంగాణ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్ Fri, May 17, 2024, 07:50 PM
భర్తను చంపి గుండెపోటుగా నమ్మించింది.. 3 నెలల తర్వాత ట్విస్ట్ ఇచ్చిన నిందితుడు Fri, May 17, 2024, 07:47 PM
బీటెక్ విద్యార్థినిపై యాసిడ్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్.. అసలు విషయం బయటపెట్టిన వీసీ Fri, May 17, 2024, 07:43 PM