byసూర్య | Tue, Apr 30, 2024, 02:13 PM
బి ఆర్ ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంగళవారం కరీంనగర్ పట్టణంలోని 59వ డివిజన్ జ్యోతినగర్ లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్ గందె మాధవి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.