ఇంటింటా ప్రచారం నిర్వహించిన కార్పొరేటర్

byసూర్య | Tue, Apr 30, 2024, 02:13 PM

బి ఆర్ ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంగళవారం కరీంనగర్ పట్టణంలోని 59వ డివిజన్ జ్యోతినగర్ లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్ గందె మాధవి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

రాజీవ్‌గాంధీ సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే Tue, May 21, 2024, 12:44 PM
ఆస్పత్రి వద్ద విషాదం.. Tue, May 21, 2024, 12:37 PM
విద్యార్థి దశ నుంచే జీవిత లక్ష్యాలను ఎంచుకోవాలి: ఎస్పీ Tue, May 21, 2024, 12:24 PM
సమస్యలు పరిష్కరించాలి Tue, May 21, 2024, 12:07 PM
రోడ్డు ప్రమాదంలో వైద్యుడి మృతి Tue, May 21, 2024, 12:06 PM