ఎక్సైజ్ ఆధ్వర్యంలో విస్తృత దాడులు

byసూర్య | Tue, Apr 30, 2024, 01:49 PM

హుజూర్ నగర్ ఎక్సైజ్ శాఖపరిధిలోని పలు గ్రామాల్లో అధికారులు విస్తృత దాడులు నిర్వహించి 9 వాహనాలను సీజ్ చేసి పలువురిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ నాగార్జునరెడ్డి సోమవారం తెలిపారు. వివిధ కేసుల్లో ఉన్న 15 మందిని తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేసినట్లు వివరించారు. దాడుల్లో ఎక్సైజ్ ఎస్సైలు జగన్మోహన్రెడ్డి, దివ్య, వెన్నెల, గోవర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM