ఇంటర్ ఫలితాల్లో 62. 82 శాతం ఉత్తీర్ణత

byసూర్య | Thu, Apr 25, 2024, 12:20 PM

గద్వాల జిల్లా ఇంటర్మీడియట్ జనరల్ విభాగం ద్వితీయ సంవత్సరం ఫలితాలలో 62. 82 శాతంతో 23వ స్థానంలో నిలిచింది. మొత్తం 2, 948 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 1, 852 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జనరల్ మొదటి సంవత్సరం ఫలితాలలో 53. 48 శాతంతో 21వ స్థానంలో నిలిచింది. 3, 257 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 1, 742 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఓకేషనల్ ద్వితీయ సంవత్సరంలో 72. 4 శాతం మంది పాస్ అయ్యారు.


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM