byసూర్య | Thu, Apr 25, 2024, 12:20 PM
గద్వాల జిల్లా ఇంటర్మీడియట్ జనరల్ విభాగం ద్వితీయ సంవత్సరం ఫలితాలలో 62. 82 శాతంతో 23వ స్థానంలో నిలిచింది. మొత్తం 2, 948 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 1, 852 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జనరల్ మొదటి సంవత్సరం ఫలితాలలో 53. 48 శాతంతో 21వ స్థానంలో నిలిచింది. 3, 257 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 1, 742 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఓకేషనల్ ద్వితీయ సంవత్సరంలో 72. 4 శాతం మంది పాస్ అయ్యారు.