బాధితుడిని భరోసా కల్పించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి

byసూర్య | Mon, Apr 22, 2024, 02:50 PM

భూ వివాదంపై దయాధుల చేతిలో అతి తీవ్రంగా గాయపడిన పెబ్బేరు మండల కేంద్రానికి చెందిన గుండ్రాతి నరసింహ గౌడ్ ను సోమవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పరామర్శించి తానున్నానని కుటుంబానికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. దాడి చేసినవారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తాను ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని ఎమ్మెల్యే బాధితుడు నరసింహ గౌడ్ కు సూచించారు.


Latest News
 

పీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ Sat, Sep 21, 2024, 01:01 PM
కొండా లక్ష్మణ్‌ బాపూజీకి కేటీఆర్ నివాళి Sat, Sep 21, 2024, 12:29 PM
కామారెడ్డి జిల్లాలో ఓ విషాద ఘటన Sat, Sep 21, 2024, 12:00 PM
రాత్రి కుండపోత.. ఇవాళ భారీ వర్షాలు Sat, Sep 21, 2024, 11:43 AM
డిండి ఎత్తిపోతల పూర్తి చేయాలి Sat, Sep 21, 2024, 11:38 AM