బెంగుళూరు పయనమైన మంత్రులు భట్టి, పొంగులేటి

byసూర్య | Mon, Apr 22, 2024, 02:51 PM

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం బెంగుళూరుకు పయనమయ్యారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై డీకే. శివకుమార్‌తో భేటి కానున్నారు. కాగా, ఖమ్మం అభ్యర్థిగా మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి పేరు ప్రతిపాదించాలని కోరగా, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాయల నాగేశ్వరరావును అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.


Latest News
 

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే Sat, Sep 21, 2024, 10:44 AM
ఈనెల 23 వరకు దరఖాస్తు చేసుకోవాలి: ప్రిన్సిపాల్ Sat, Sep 21, 2024, 10:24 AM
యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM