ఈనెల 23 వరకు దరఖాస్తు చేసుకోవాలి: ప్రిన్సిపాల్

byసూర్య | Sat, Sep 21, 2024, 10:24 AM

గుండ్లపల్లి (డిండి) మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి ఓ ప్రకటనలో కోరారు. పీజీటీ తెలుగు-1, ఇంగ్లీష్-1, మాథ్స్-2, ఎకనామిక్స్-1, కామర్స్-1, టీజీటీ ఇంగ్లీష్-1, సబ్జెక్టులలో ఖాళీలు ఉన్నాయని శుక్రవారం తెలిపారు. ఈనెల 23 వరకు పాఠశాలలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 9490596989 నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.


Latest News
 

కొండా లక్ష్మణ్‌ బాపూజీకి కేటీఆర్ నివాళి Sat, Sep 21, 2024, 12:29 PM
కామారెడ్డి జిల్లాలో ఓ విషాద ఘటన Sat, Sep 21, 2024, 12:00 PM
రాత్రి కుండపోత.. ఇవాళ భారీ వర్షాలు Sat, Sep 21, 2024, 11:43 AM
డిండి ఎత్తిపోతల పూర్తి చేయాలి Sat, Sep 21, 2024, 11:38 AM
ఒకే వేదిక పై సీఎం రేవంత్, కేటీఆర్.. Sat, Sep 21, 2024, 11:37 AM