సోమవారం సలేశ్వరం జాతర ప్రారంభం

byసూర్య | Mon, Apr 22, 2024, 10:36 AM

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని నల్లమల్ల అభయ అరణ్యంలో ఎత్తైన కొండకు దిగువన వెయ్యిఅడుగుల లోతులో కొలువైన లింగమయ్య స్వామి దర్శనం, సలేశ్వరం జాతర సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులపాటు జరుగుతుంది. ఈ జాతర తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరుపొందింది. ఈ జాతరకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు.


Latest News
 

రేవంత్ రెడ్డిని కలిసిన సూపర్ స్టార్ మహేష్ బాబు Mon, Sep 23, 2024, 12:35 PM
బీఆర్ఎస్ క్యాడర్‌పై అక్రమ కేసులు పెడితే సహించేది లేదు : హరీష్‌రావు Mon, Sep 23, 2024, 12:27 PM
చైర్మన్ ను సన్మానించిన రాజారాంపల్లి మాజీ సర్పంచ్ Mon, Sep 23, 2024, 12:23 PM
ఆర్టీసీ బస్‌ డిపోలో చోరీ కలకలం Mon, Sep 23, 2024, 12:20 PM
సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు Mon, Sep 23, 2024, 12:00 PM