ఈవీఎంలను భద్రపరిచిన ఎన్నికల అధికారులు

byసూర్య | Mon, Apr 22, 2024, 10:58 AM

షాద్ నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట మాధవ రావు, ఫరూక్ నగర్ మండలం రెవిన్యూ అధికారి పార్థసారథి పర్యవేక్షణలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం, వీవీ ప్యాట్లు స్ట్రాంగ్ రూమ్ లో ఆదివారం భద్రపరిచారు. 328 బ్యాలెట్ ఈవీఎంలు, 368వీవీ ప్యాట్లు, 328 కంట్రోల్ యూనిట్స్ పోలింగ్ నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూములో ఈవీఎంలను భద్రత పరిచి గదులను సీజ్ చేసినట్లు తెలిపారు.


Latest News
 

మాదాపూర్ లో హైడ్రా కూల్చివేతలు... Mon, Sep 23, 2024, 10:50 AM
10 గ్రాముల 24 క్యారెట్ల ధర Mon, Sep 23, 2024, 10:44 AM
24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,920 Mon, Sep 23, 2024, 10:40 AM
పలు రైళ్ల రద్దుతో పండుగల వేళ ప్రయాణికులకు తిప్పలు Mon, Sep 23, 2024, 10:24 AM
'కేసీఆర్ కుటుంబంలో లొల్లి షురూ.. ఆయన వస్తే మాత్రం కేటీఆర్, హరీష్ పక్కా జైలుకే. Sun, Sep 22, 2024, 10:06 PM