byసూర్య | Mon, Apr 22, 2024, 10:59 AM
ఈనెల 24న నల్లగొండ జిల్లా కేంద్రంలో బీజేపీ ఓబీసీ మోర్చా సామాజిక సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జక్కలి రాజుయాదవ్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ఈ సమ్మేళనంలో బీసీలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించడం, ఓబీసీ సమస్యల పరిష్కారం, కేంద్రంలో 27 మంది బీసీలకు సముచిత స్థానం వంటి అంశాలపై చర్చించనున్నట్లు వారు తెలిపారు.