ఈనెల 24న బీజేపీ ఓబీసీ మోర్చా సమ్మేళనం

byసూర్య | Mon, Apr 22, 2024, 10:59 AM

ఈనెల 24న నల్లగొండ జిల్లా కేంద్రంలో బీజేపీ ఓబీసీ మోర్చా సామాజిక సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జక్కలి రాజుయాదవ్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ఈ సమ్మేళనంలో బీసీలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించడం, ఓబీసీ సమస్యల పరిష్కారం, కేంద్రంలో 27 మంది బీసీలకు సముచిత స్థానం వంటి అంశాలపై చర్చించనున్నట్లు వారు తెలిపారు.


Latest News
 

'కేసీఆర్ కుటుంబంలో లొల్లి షురూ.. ఆయన వస్తే మాత్రం కేటీఆర్, హరీష్ పక్కా జైలుకే. Sun, Sep 22, 2024, 10:06 PM
డీజేలను బ్యాన్ చేయాలి.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ Sun, Sep 22, 2024, 10:04 PM
ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM