byసూర్య | Mon, Apr 22, 2024, 12:01 PM
ఝరా సంఘం జడ్పిటిసి సభ్యురాలు వినీల మంత్రి దామోదర్ సమక్షంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వినీలాకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని చెప్పారు.