రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సు లారీ ఢీ

byసూర్య | Mon, Apr 22, 2024, 10:10 AM

కొండపాక మండలం రవీంద్రనగర్ లో రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. హైదరాబాద్ JBS నుంచి కరీంనగర్ డిపో 1కు చెందిన రాజధాని బస్సు కరీంనగర్ వెళ్తుండగా కొండపాక గ్రామం నుంచి లారీ ఒక్కసారిగా రోడ్డు మీదకు దూసుకువచ్చింది. దీంతో బస్సును లారీ బలంగా ఢీకొంది. దీంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ లక్ష్మయ్య, ప్రయాణికులకు మరో ఇద్దరికీ గాయాలయ్యాయి.


Latest News
 

కూన వెంకటేష్ గౌడ్ దశదిన కర్మకు హాజరైన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్... Mon, Sep 23, 2024, 04:42 PM
బతుకమ్మ గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక Mon, Sep 23, 2024, 04:27 PM
దమ్మన్నపేటలో ఉచిత వైద్య శిబిరం Mon, Sep 23, 2024, 04:22 PM
డబుల్ బెడ్ రూమ్"ఇళ్లలో మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తా Mon, Sep 23, 2024, 04:18 PM
మందుబాబులకు అడ్డాగా మారిన డంపింగ్ యార్డ్ Mon, Sep 23, 2024, 04:14 PM