దమ్మన్నపేటలో ఉచిత వైద్య శిబిరం

byసూర్య | Mon, Sep 23, 2024, 04:22 PM

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ మిల్కూరి చంద్రయ్య ఆధ్వర్యంలో జగిత్యాల శాంతి పిల్లలు మరియు జనరల్ హస్పిటల్ డాక్టర్ కళ్లెం దీపక్ రెడ్డి ఉచితంగా 95 మంది పిల్లలకు ఓపి చూసి జ్వరం,దగ్గు,జలుబు సంబందించిన రకరకాల వ్యాధులకు అందరికి ఉచితంగా మందులు పంపిణి చేసారు.
గ్రామంలో ఆర్.ఎం.పి&పి.ఎం.పి  గా ప్రథమ చికిత్స సేవలు అందిస్తున్న శాతర్ల రవితో కార్యక్రమంను ప్రారంభిచారు.ఈ కార్యక్రమన్ని ప్రారంభించే అవకాశం ఇచ్చినందుకు మిల్కూరి చంద్రయ్యకి రవి ధన్యవాదములు తెలిపారు.ఉచితంగా క్యాంపు ఏర్పాటు చేసినందుకు డాక్టర్ కి మరియు చంద్రయ్యకి గ్రామస్థులు ధన్యవాదములు తెలిపి శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకులు బొలిశెట్టి నరేష్,ఆత్మకూరు మాజీ ఎంపీటీసీ మాదాసు నందరవి మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.


Latest News
 

టెండర్ ప్రక్రియ, రవాణా సేవలు, ఇతర కాంట్రాక్ట్ వ్యవహారాలపై దర్యాఫ్తు చేయాలని లేఖ Mon, Sep 23, 2024, 06:22 PM
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కించపరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు : టిఆర్ఎస్ శ్రేణులు Mon, Sep 23, 2024, 05:39 PM
అఖిల పక్ష, బీసీ కుల సంఘాల రాష్ట్ర సదస్సు లో పాల్గొన్న తెల్ల హరికృష్ణ Mon, Sep 23, 2024, 05:34 PM
పీట్ల మల్లేష్ ని కలిసిన ట్రస్ట్ సభ్యులు Mon, Sep 23, 2024, 05:30 PM
వీ ఆర్ ఎస్ విజ్ఞాన జ్యోతి స్కూల్ లో సీబీ ఎస్ ఈ ఖో-ఖో టోర్నమెంట్స్ Mon, Sep 23, 2024, 05:27 PM