పీట్ల మల్లేష్ ని కలిసిన ట్రస్ట్ సభ్యులు

byసూర్య | Mon, Sep 23, 2024, 05:30 PM

తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులుగా పీట్ల మల్లేష్ ఎన్నికైన సందర్భంగా జీడిమెట్ల మల్లికార్జున గుట్ట చెందిన వల్లెపు శ్రీను, అలకుంట్ల హనుమయ్య, ముదంగుల హనుమంతు, గోదెండ్ల పరమేష్, వల్లెపు యాదయ, రేపని ఎల్లయ్య లు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం మల్లికార్జున గుట్ట లో వడ్డే ఓబన్న విగ్రహం ప్రతిష్టించాలని పిట్ల మల్లేష్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఆయన విగ్రహం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎత్తరి గణేష్ తో కలిసి రాజేంద్ర నగర్ వేముల శ్రీను ని కలిసి పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దండుగుల మహేష్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు ట్రైన్లు రద్దు Mon, Sep 23, 2024, 08:52 PM
'దేవర' టికెట్ల ధరలు భారీగా పెంపు.. అదనపు షోలకూ పర్మిషన్ Mon, Sep 23, 2024, 08:49 PM
కేఏ పాల్ పిటిషన్ ఎఫెక్ట్.. ఆ 10 మంది తెలంగాణ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు Mon, Sep 23, 2024, 07:52 PM
సీఎం రేవంత్ సోదరుడికి భారీ ఊరట.. దుర్గం చెరువు కూల్చివేతలపై హైకోర్టు స్టే Mon, Sep 23, 2024, 07:48 PM
జానీ మాస్టర్‌ కేసులో కీలక పరిణామం.. కోర్టులో నార్సింగి పోలీసుల పిటిషన్ Mon, Sep 23, 2024, 07:43 PM