byసూర్య | Mon, Sep 23, 2024, 04:42 PM
ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ప్రముఖ వ్యాపారవేత్త, సంఘసేవకులు కూన వెంకటేష్ గౌడ్ దశదిన కర్మ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ హాజరై వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ పరిశే శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, అంజన్ గౌడ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, మసూద్, చిన్నా చౌదరి, నల్ల ప్రసాద్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, బోయినీ మహేష్, ఆసిఫ్, సంధ్య, ఇస్మాయిల్, సయ్యద్ సాజిద్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.