సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

byసూర్య | Mon, Apr 22, 2024, 10:09 AM

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగివున్న లారీ కిందికి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కకడే మృతి చెందారు. ఈ ఘటన మునగాల మండంలోని ముకుందాపురం వద్ద సోమవారం తెల్లవారుజూమున చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

టెండర్ ప్రక్రియ, రవాణా సేవలు, ఇతర కాంట్రాక్ట్ వ్యవహారాలపై దర్యాఫ్తు చేయాలని లేఖ Mon, Sep 23, 2024, 06:22 PM
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కించపరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు : టిఆర్ఎస్ శ్రేణులు Mon, Sep 23, 2024, 05:39 PM
అఖిల పక్ష, బీసీ కుల సంఘాల రాష్ట్ర సదస్సు లో పాల్గొన్న తెల్ల హరికృష్ణ Mon, Sep 23, 2024, 05:34 PM
పీట్ల మల్లేష్ ని కలిసిన ట్రస్ట్ సభ్యులు Mon, Sep 23, 2024, 05:30 PM
వీ ఆర్ ఎస్ విజ్ఞాన జ్యోతి స్కూల్ లో సీబీ ఎస్ ఈ ఖో-ఖో టోర్నమెంట్స్ Mon, Sep 23, 2024, 05:27 PM