సంక్షేమ పథకాలే బిజెపిని గెలిపిస్తాయి

byసూర్య | Sat, Apr 20, 2024, 12:50 PM

బిజెపి గత పదిహేళ్లుగా పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తాయని బిజెపి జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం అయిజ మండలంలోని సిటీపాడు గ్రామంలో నిర్వహించిన లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తిరిగి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ, నాయకులు అంజి, భీమన్న, సతీష్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఢిల్లీ సుల్తానులు భయపెట్టాలని చూస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ Thu, May 02, 2024, 08:37 PM
వారెవ్వా.. పెట్రోల్ బంక్ యజమాని ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న కస్టమర్స్ Thu, May 02, 2024, 08:32 PM
భానుడి ఉగ్రరూపం.. సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధికం, జాగ్రత్తలు తీసుకోండి Thu, May 02, 2024, 08:20 PM
ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి, వీరిపై లక్షల్లో రివార్డు Thu, May 02, 2024, 08:14 PM
ఎన్నికపై వివాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు Thu, May 02, 2024, 08:11 PM