కాశీ పాదయాత్రకుడికి ఘన స్వాగతం పలికిన భక్తులు

byసూర్య | Sat, Apr 20, 2024, 12:52 PM

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామ పరిధిలో కల్కి నగర్ కోటిలింగేశ్వర అభయంజనేయ స్వామి ఆలయ పూజారి మచ్చంద్రప్రసాద్ శర్మ 41 రోజులపాటు కామారెడ్డి నుంచి కాశీ వరకు పాదయాత్ర పూర్తి చేసుకుని కామారెడ్డికి వచ్చిన సందర్భంగా శుక్రవారం భక్తులు ఘన స్వాగతం పలికారు. కోటిలింగేశ్వర ఆలయం పూజారి మచ్చేoద్రప్రసాద్ శర్మ దంపతులను భక్తులు ఘనంగా సన్మానించారు. మార్గమధ్యలో ఉన్న వివిధ దేవాలయాలను సందర్శించారు.


Latest News
 

కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నాయకులు Fri, May 03, 2024, 03:53 PM
రిజర్వేషన్లను ముట్టుకునే ప్రసక్తే లేదు: అరవింద్ Fri, May 03, 2024, 03:26 PM
రైల్వే సమస్యలు ఎప్పుడు తీరుతాయో..? Fri, May 03, 2024, 03:23 PM
ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి - ఎమ్మెల్యే తోట Fri, May 03, 2024, 03:19 PM
ఎమ్యెల్యే ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారం Fri, May 03, 2024, 03:17 PM