ఎన్నికల్లో బిజెపిని ఓడించాలి

byసూర్య | Sat, Apr 20, 2024, 01:04 PM

పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కోర్ కమిటీ సభ్యులు మోతీ రామ్ నాయక్, సురేష్ గొండ, చంద్రశేఖర్, నరసింహులు, అరుణ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కోర్ కమిటీ సభ్యులు మోతీ రామ్ నాయక్, సురేష్ గొండ, చంద్రశేఖర్, నరసింహులు, అరుణ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నాయకులు Fri, May 03, 2024, 03:53 PM
రిజర్వేషన్లను ముట్టుకునే ప్రసక్తే లేదు: అరవింద్ Fri, May 03, 2024, 03:26 PM
రైల్వే సమస్యలు ఎప్పుడు తీరుతాయో..? Fri, May 03, 2024, 03:23 PM
ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి - ఎమ్మెల్యే తోట Fri, May 03, 2024, 03:19 PM
ఎమ్యెల్యే ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారం Fri, May 03, 2024, 03:17 PM