byసూర్య | Sat, Apr 20, 2024, 01:06 PM
కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి ఫంక్షన్ హాల్ లో శనివారం జరిగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ రానున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షులు సుతారి రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ కూడా హాజరుకానున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు.