గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్

byసూర్య | Fri, Apr 19, 2024, 10:27 PM

చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ధ్వజారోహణం క్రతువును ఘనంగా నిర్వహించారు. కాగా.. ఈ క్రతువులో భాగంగా గరుత్మంతునికి నైవేద్యం నివేదించారు. కాగా.. ఈ నైవేద్యాన్ని గరుడ ప్రసాదం పేరుతో.. సంతానలేమి సమస్యతో బాధ్ పడుతున్న మహిళలకు పంచిపెట్టారు. కాగా.. అనుకున్న దాని కంటే.. గణనీయమైన సంఖ్యలో భక్తులు రావటంతో.. గరుడ ప్రసాదం మధ్యలోనే అయిపోయింది. చాలా మందికి ప్రసాదం అందలేదు. కాగా.. దీనిపై ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ స్పందించారు. గతంలో రెండు మూడు రోజులు ఈ ప్రసాదాన్ని పంచేవారిమని.. కానీ ఈసారి మాత్రం ఇవ్వట్లేదని రంగరాజన్ స్పష్టం చేశారు.



Latest News
 

ఢిల్లీ సుల్తానులు భయపెట్టాలని చూస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ Thu, May 02, 2024, 08:37 PM
వారెవ్వా.. పెట్రోల్ బంక్ యజమాని ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న కస్టమర్స్ Thu, May 02, 2024, 08:32 PM
భానుడి ఉగ్రరూపం.. సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధికం, జాగ్రత్తలు తీసుకోండి Thu, May 02, 2024, 08:20 PM
ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి, వీరిపై లక్షల్లో రివార్డు Thu, May 02, 2024, 08:14 PM
ఎన్నికపై వివాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు Thu, May 02, 2024, 08:11 PM