byసూర్య | Sat, Apr 20, 2024, 10:32 AM
సంగారెడ్డి పట్టణానికి చెందిన వివిధ పార్టీల నాయకులు డిసిసి అధ్యక్షురాలు నిర్మాణ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో శనివారం చేరారు. పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆమె మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు పాల్గొన్నారు.