కాంగ్రెస్ పార్టీలో చేరికలు

byసూర్య | Sat, Apr 20, 2024, 10:32 AM

సంగారెడ్డి పట్టణానికి చెందిన వివిధ పార్టీల నాయకులు డిసిసి అధ్యక్షురాలు నిర్మాణ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో శనివారం చేరారు. పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆమె మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు పాల్గొన్నారు.


Latest News
 

కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నాయకులు Fri, May 03, 2024, 03:53 PM
రిజర్వేషన్లను ముట్టుకునే ప్రసక్తే లేదు: అరవింద్ Fri, May 03, 2024, 03:26 PM
రైల్వే సమస్యలు ఎప్పుడు తీరుతాయో..? Fri, May 03, 2024, 03:23 PM
ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి - ఎమ్మెల్యే తోట Fri, May 03, 2024, 03:19 PM
ఎమ్యెల్యే ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారం Fri, May 03, 2024, 03:17 PM