ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి

byసూర్య | Sat, Apr 20, 2024, 10:34 AM

ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని మెదక్ లోక్ సభ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు సునీల్ కుమార్ రజ్వాన్సి సిబ్బందికి సూచించారు. శుక్రవారం పొన్నాల శివారులోని నాగులబండ వద్ద రాజీవ్ రహదారిపై ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ శిబిరాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనుచౌదరితో కలిసి పరిశీలించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే వదిలిపెట్టాలని సూచించారు.


Latest News
 

కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నాయకులు Fri, May 03, 2024, 03:53 PM
రిజర్వేషన్లను ముట్టుకునే ప్రసక్తే లేదు: అరవింద్ Fri, May 03, 2024, 03:26 PM
రైల్వే సమస్యలు ఎప్పుడు తీరుతాయో..? Fri, May 03, 2024, 03:23 PM
ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి - ఎమ్మెల్యే తోట Fri, May 03, 2024, 03:19 PM
ఎమ్యెల్యే ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారం Fri, May 03, 2024, 03:17 PM