ఫార్మసిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడిగా మగ్దూం

byసూర్య | Fri, Apr 19, 2024, 03:29 PM

నాగర్ కర్నూల్ జిల్లా ఫార్మసిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన ఎండి మగ్దుం ఈరోజు ఎన్నికయ్యారు. నాగర్ కర్నూల్ పట్టణంలో జరిగిన ఒక సమావేశంలో మగ్దూం ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఫార్మసిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తనకు అవకాశం కల్పించిన జిల్లా, రాష్ట్ర ఫార్మసిస్టు సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.


Latest News
 

మంచిర్యాల జిల్లాలో వడదెబ్బతో ఇద్దరి మృతి Thu, May 02, 2024, 05:01 PM
ఈవీఎంల అనుబంధ ర్యాండమైజేషన్ పూర్తి: జిల్లా కలెక్టర్ Thu, May 02, 2024, 04:56 PM
దేశం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ను గెలిపించాలి Thu, May 02, 2024, 04:50 PM
పెద్దమందడిలో బిఆర్ఎస్ నాయకుల ప్రచారం Thu, May 02, 2024, 04:33 PM
క్షణికావేశంలో భార్యను చంపిన భర్త Thu, May 02, 2024, 04:31 PM