byసూర్య | Fri, Apr 19, 2024, 03:30 PM
కల్వకుర్తి పట్టణంలోని బాల్ రాం నగర్ కాలనీ కి చెందిన తిరుపతి రెడ్డి అనే ప్రైవేటు టీచర్ జీవనం సాగిస్తున్నారు. గతంలో ఆయన కల్వకుర్తి పట్టణంలో చాలామంది విద్యార్థులకు మంచి విద్యను అందించి ప్రయోజకులను చేసినారు. వీరి ఆరోగ్య పరిస్థితి బాగాలేదనే విషయం తెలుసుకున్న మిత్ర ఫౌండేషన్ సభ్యులు గురువారం మధ్యాహ్నం 5, 000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.