byసూర్య | Thu, May 02, 2024, 10:26 AM
ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డి మండలం ఎంఎన్ ఆర్ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని, హెల్మెట్ ధరించని వాహనదారులకు జరిమానాలు విధించారు. బైక్ పై ప్రయాణించేవారు ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఒక ఘన కల్పించారు.