పెద్దమందడిలో బిఆర్ఎస్ నాయకుల ప్రచారం

byసూర్య | Thu, May 02, 2024, 04:33 PM

నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించాలని కోరుతూ గురువారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో ఇంటింటి ప్రచారం చేయడం నిర్వహించారు. అనంతరం ఉపాధిహామీ కూలీలను కలిసి బిఆర్ఎస్ కారు గుర్తుపై ఓటు వేసి ఆర్ఎస్పి ను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్ర అభివృద్ది, విద్యార్థుల భవిష్యత్ బాగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే Thu, May 16, 2024, 07:46 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి Thu, May 16, 2024, 07:45 PM