byసూర్య | Fri, Apr 19, 2024, 03:27 PM
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అవంతి హోటల్ ఎదురుగా ఉన్న మటన్ షాపుల ముందు పాత ఫుడ్ ఇన్స పెక్టర్ కార్యాలయంలో శుక్రవారం గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం. చీరతో గొంతుకు ఉరి వేసుకుని చనిపోయినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.