గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య

byసూర్య | Fri, Apr 19, 2024, 03:27 PM

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అవంతి హోటల్ ఎదురుగా ఉన్న మటన్ షాపుల ముందు పాత ఫుడ్ ఇన్స పెక్టర్ కార్యాలయంలో శుక్రవారం గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం. చీరతో గొంతుకు ఉరి వేసుకుని చనిపోయినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM