వడదెబ్బకు ఒకరి మృతి

byసూర్య | Fri, Apr 19, 2024, 01:14 PM

వడదెబ్బకు గురై ఒకరు మృతి చెందిన సంఘటన హుజూర్నగర్ లో చోటుచేసుకుంది. హుజూర్ నగర్ కు చెందిన మహేష్ విధులు ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత గురువారం రాత్రి ఆస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఓ ఆసుపత్రి తీసుకెళ్లగా మెరుగైన చికిత్స కొరకు ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు


Latest News
 

మంచిర్యాల జిల్లాలో వడదెబ్బతో ఇద్దరి మృతి Thu, May 02, 2024, 05:01 PM
ఈవీఎంల అనుబంధ ర్యాండమైజేషన్ పూర్తి: జిల్లా కలెక్టర్ Thu, May 02, 2024, 04:56 PM
దేశం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ను గెలిపించాలి Thu, May 02, 2024, 04:50 PM
పెద్దమందడిలో బిఆర్ఎస్ నాయకుల ప్రచారం Thu, May 02, 2024, 04:33 PM
క్షణికావేశంలో భార్యను చంపిన భర్త Thu, May 02, 2024, 04:31 PM