ఉదయ సముద్రానికి నీటి విడుదల నిలిపివేత

byసూర్య | Fri, Apr 19, 2024, 01:13 PM

నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి పానగల్ ఉదయ సముద్రానికి తాగునీటి అవసరాల కోసం ఈ నెల 1వ తేదీ నుండి నీటి విడుదల కొనసాగించిన అధికారులు గురువారం నిలిపివేశారు. ప్రస్తుతం ఏకేబిఆర్ నుండి జంట నగరాలకు 525 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 45 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఇక పుట్టంగండి పంప్ హౌస్ కు 420 క్యూసెక్కుల నీరు గ్రావిటీ కాలువ ద్వారా తరలిస్తున్నారు.


Latest News
 

పెద్దమందడిలో బిఆర్ఎస్ నాయకుల ప్రచారం Thu, May 02, 2024, 04:33 PM
క్షణికావేశంలో భార్యను చంపిన భర్త Thu, May 02, 2024, 04:31 PM
తండాలలో ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు Thu, May 02, 2024, 04:30 PM
మహిళలు రాజకీయాల్లోకి రావాలి Thu, May 02, 2024, 04:29 PM
దేశ భవిష్యత్ కోసం కాంగ్రెస్ కు ఓటు వేయండి: ఎమ్మెల్యే యెన్నం Thu, May 02, 2024, 04:13 PM