byసూర్య | Fri, Apr 19, 2024, 01:13 PM
నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి పానగల్ ఉదయ సముద్రానికి తాగునీటి అవసరాల కోసం ఈ నెల 1వ తేదీ నుండి నీటి విడుదల కొనసాగించిన అధికారులు గురువారం నిలిపివేశారు. ప్రస్తుతం ఏకేబిఆర్ నుండి జంట నగరాలకు 525 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 45 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఇక పుట్టంగండి పంప్ హౌస్ కు 420 క్యూసెక్కుల నీరు గ్రావిటీ కాలువ ద్వారా తరలిస్తున్నారు.