byసూర్య | Fri, Apr 19, 2024, 01:11 PM
ఎలక్షన్ కోడ్ ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని హుజూర్ నగర్ సీఐ చరమందరాజు అన్నారు. హుజూర్ నగర్ పట్టణంలో డీజే పెట్టి రవాణాకు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న డీజే వాహనాన్ని పట్టుకొని సీజ్ చేసినట్లు గురువారం తెలిపారు డ్రైవర్ మహేష్ దాసు మరియు ఓనర్ నరేష్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంగించినా ఎవరైనా డీజేలు పెడితే కేసులు నమోదు చేస్తామన్నారు.