నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి

byసూర్య | Fri, Apr 19, 2024, 12:16 PM

ఖమ్మం లోక్ సభ బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావు నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్ కు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. మోడీ నాయకత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో తమిళనాడు, కర్ణాటక సహా బీజేపీ కో కన్వీనర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, రంగా కిరణ్ ఉన్నారు.


Latest News
 

బండి సంజయ్ రాజన్న గుడికి ఎన్ని నిధులు తెచ్చావు Thu, May 02, 2024, 12:19 PM
దేశ భవిష్యత్ కోసం కాంగ్రెస్ కు ఓటు వేయండి: ఎమ్మెల్యే యెన్నం Thu, May 02, 2024, 12:09 PM
బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి చూసి గెలిపించండి Thu, May 02, 2024, 12:04 PM
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో "డివి" Thu, May 02, 2024, 12:03 PM
జానారెడ్డిని విమర్శించే స్థాయి నీకు లేదు: దామోదర్ రెడ్డి Thu, May 02, 2024, 11:47 AM