తండాలలో ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు

byసూర్య | Thu, May 02, 2024, 04:30 PM

మరికల్ మండలంలోని గాజులయ్య తాండా, బండ తాండా, బుడ్డగాని తాండా, నర్వ మండలంలోని జంగంరెడ్డి తాండాలలో గురువారం తనిఖీలు చేసినట్లు ఎక్సైజ్ సిఐ అశోక్ కుమార్ తెలిపారు. తనిఖీల్లో 6 లీటర్ల సారాయి, 2, 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా నాటు సారా తయారు చేస్తున్న, విక్రయిస్తున్న సమాచారం తెలిస్తే పోలీసులకు చెప్పాలన్నారు.


Latest News
 

రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే Thu, May 16, 2024, 07:46 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి Thu, May 16, 2024, 07:45 PM