భువనగిరి ఎంపీ అభ్యర్థి నామినేషన్ కు తరలిన సిపిఎం శ్రేణులు

byసూర్య | Fri, Apr 19, 2024, 01:18 PM

నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పరడ గ్రామం భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎండి జహంగీర్ (ఈ రోజు )శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్బంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కట్ట బక్కయ్య, కొండూరు సత్తయ్య, చెడిపల్లి అయ్యన్న, కలిమేర పూదుటి నరహరి, గురువయ్య, జానయ్య, తమ్మయ్య రాజు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య ఉత్కంఠ పోరు.. Thu, May 02, 2024, 02:43 PM
మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం Thu, May 02, 2024, 02:08 PM
సీఎం రేవంత్ ను కలిసిన BRS మాజీ మంత్రి Thu, May 02, 2024, 02:08 PM
టీఆర్ఎస్ పార్టీలో చేరిక Thu, May 02, 2024, 01:58 PM
అందరి మదిలో మోడీనే ఉన్నారు: బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి Thu, May 02, 2024, 01:56 PM