byసూర్య | Fri, Apr 19, 2024, 01:18 PM
నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పరడ గ్రామం భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎండి జహంగీర్ (ఈ రోజు )శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్బంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కట్ట బక్కయ్య, కొండూరు సత్తయ్య, చెడిపల్లి అయ్యన్న, కలిమేర పూదుటి నరహరి, గురువయ్య, జానయ్య, తమ్మయ్య రాజు తదితరులు పాల్గొన్నారు.