రాంపూర్ గ్రామంలో ముగిసిన అఖండ హరినామ సప్తహ కార్యక్రమం

byసూర్య | Thu, Apr 18, 2024, 03:34 PM

పిట్లం మండలం రాంపూర్(కలన్)లో గురువారం శ్రీరామ దేవాలయం వద్ద జరుగుతున్న అఖండ హరినామ సప్తహ కార్యక్రమం చివరి రోజు కావడంతో పోచయ్య మహారాజ్ ఆధ్వర్యంలో కలశం, నిండు బిందెలతో గ్రామంలోని ప్రధాన విధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్ళారు. అనంతరం పోచయ్య మహారాజ్ కీర్తనలు వినిపించారు. భక్తులకు తీర్థ ప్రసాదాన్ని పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో రాంపూర్ గ్రామ భజన మండలి సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Latest News
 

లవర్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా యువకుడు, ఏం జరిగింది? Tue, Apr 30, 2024, 09:05 PM
హైదరాబాద్‌లో లేడీ డాన్,,,గుట్టు చప్పుడు కాకుండా గేమింగ్ Tue, Apr 30, 2024, 08:10 PM
అన్నదాతకు గుడ్‌న్యూస్.. రైతుబంధు నిధులపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన Tue, Apr 30, 2024, 08:05 PM
5 వేల పింఛన్, 5 లక్షల ఆర్థిక సాయం.. తాగుబోతుల సంక్షేమ సంఘం డిమాండ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే! Tue, Apr 30, 2024, 08:01 PM
వియ్యంకుడి కోసం రంగంలోకి విక్టరీ వెంకటేశ్.. ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం Tue, Apr 30, 2024, 07:41 PM