మురికి కాల్వలో మగ మృత శిశువు గుర్తింపు

byసూర్య | Thu, Apr 18, 2024, 03:37 PM

ఎల్లారెడ్డి సెగ్మెంట్బ్ లింగంపేట్ మండలంలోని ఐలాపూర్ గ్రామ మురికి కాల్వలో గురువారం పసికందు మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. వెంటనే లింగంపేట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని మురికి కాల్వలోని మగశిశివును శవాన్నిగుర్తించి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ. చైతన్య తెలిపారు.


Latest News
 

లేబర్ కోడ్ ల రద్దుకై పోరాటం ఉధృతం Wed, May 01, 2024, 01:49 PM
ఆటో నడిపిన ఫొటోను పోస్ట్ చేసిన హరీష్ రావు Wed, May 01, 2024, 12:33 PM
సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఘనంగా మేడే వేడుకలు Wed, May 01, 2024, 12:20 PM
భారీగా త‌గ్గిన ధ‌ర‌లు Wed, May 01, 2024, 12:19 PM
వచ్చే 4 రోజులు బయటకు రాకపోవడమే బెటర్ Wed, May 01, 2024, 11:36 AM