గుర్తు తెలియని వ్యక్తి మృతి

byసూర్య | Thu, Apr 18, 2024, 01:50 PM

గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మట్టంపల్లి మండలంలో వెంకటయ్య పాలెం వద్ద చోటు గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు వెంకటయ్య పాలెం పొలం శివారులో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు వయసు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. శరీరంపై వైట్ కలరు బనీను షర్టు నీలం కలరు లుంగీ ధరించి ఉన్నాడు.


Latest News
 

లవర్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా యువకుడు, ఏం జరిగింది? Tue, Apr 30, 2024, 09:05 PM
హైదరాబాద్‌లో లేడీ డాన్,,,గుట్టు చప్పుడు కాకుండా గేమింగ్ Tue, Apr 30, 2024, 08:10 PM
అన్నదాతకు గుడ్‌న్యూస్.. రైతుబంధు నిధులపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన Tue, Apr 30, 2024, 08:05 PM
5 వేల పింఛన్, 5 లక్షల ఆర్థిక సాయం.. తాగుబోతుల సంక్షేమ సంఘం డిమాండ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే! Tue, Apr 30, 2024, 08:01 PM
వియ్యంకుడి కోసం రంగంలోకి విక్టరీ వెంకటేశ్.. ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం Tue, Apr 30, 2024, 07:41 PM