byసూర్య | Thu, Apr 18, 2024, 01:50 PM
గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మట్టంపల్లి మండలంలో వెంకటయ్య పాలెం వద్ద చోటు గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు వెంకటయ్య పాలెం పొలం శివారులో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు వయసు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. శరీరంపై వైట్ కలరు బనీను షర్టు నీలం కలరు లుంగీ ధరించి ఉన్నాడు.