byసూర్య | Thu, Apr 18, 2024, 01:48 PM
బీజేపీ నల్గొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గురువారం ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే 21వ తేదీన మరో సెట్ దాఖలు చేసేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. నల్గొండ పార్లమెంటు పరిధిలోని పలు నియోజకవర్గంలో శానంపూడి సైదిరెడ్డి ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నల్లగొండ స్థానాన్ని బీజేపీ గెలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.