నేడు నామినేషన్ వేయనున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి

byసూర్య | Thu, Apr 18, 2024, 01:48 PM

బీజేపీ నల్గొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గురువారం ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే 21వ తేదీన మరో సెట్ దాఖలు చేసేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. నల్గొండ పార్లమెంటు పరిధిలోని పలు నియోజకవర్గంలో శానంపూడి సైదిరెడ్డి ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నల్లగొండ స్థానాన్ని బీజేపీ గెలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM