నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం...బీఆర్ఎస్ నేత మృతి

byసూర్య | Wed, Apr 17, 2024, 08:45 PM

నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది. అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై జరిగిన ప్రమాదంలో బీఆర్‌ఎస్‌ పట్టణ కార్యదర్శి సాధినేని జనార్దన్‌రావు(48) మృతి చెందారు. బైక్‌పై పట్టణానికి వస్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో జనార్ధన్ కిందపడి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.


 


 


Latest News
 

లవర్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా యువకుడు, ఏం జరిగింది? Tue, Apr 30, 2024, 09:05 PM
హైదరాబాద్‌లో లేడీ డాన్,,,గుట్టు చప్పుడు కాకుండా గేమింగ్ Tue, Apr 30, 2024, 08:10 PM
అన్నదాతకు గుడ్‌న్యూస్.. రైతుబంధు నిధులపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన Tue, Apr 30, 2024, 08:05 PM
5 వేల పింఛన్, 5 లక్షల ఆర్థిక సాయం.. తాగుబోతుల సంక్షేమ సంఘం డిమాండ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే! Tue, Apr 30, 2024, 08:01 PM
వియ్యంకుడి కోసం రంగంలోకి విక్టరీ వెంకటేశ్.. ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం Tue, Apr 30, 2024, 07:41 PM